శ్రీహరికోట : ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న పిఎస్ఎల్వి -సి 47 నింగిలోకి దూసుకుపోయింది. దేశ రక్షణ రంగంలో కీలకపాత్ర పోషించనున్న కార్టోశాట్-3. ఈ రోజు ఉదయం 9 గంటల 28 నిమిషాలకు కార్టోశాట్-3 శాటిలైట్ అంతరిక్షం దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. 16 వందల 25 కిలోల కార్టోశాట్తో కలిపి మొత్తం 14 ఉపగ్రహాల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. కార్టోశాట్-3 జీవితకాలం ఐదేళ్లు, బరువు సుమారు 1625 కిలోలు. కార్టోశాట్-3 తో పాటు మరో 13 కమర్షయల్ నానో శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన పిఎస్ఎల్వి -సి 47. మూడోతరం హైరెజల్యూషన్ ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహం కార్టోశాట్-3.
ISRO launches PSLV-C47 carrying Cartosat-3 and 13 nanosatellites from Sriharikota https://t.co/zc1yET1du6
— ANI (@ANI) November 27, 2019
PSLV-C47 into the sky
Related Images:
[See image gallery at www.manatelangana.news]The post నింగిలోకి పిఎస్ఎల్వి -సి 47 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.