అక్ర: మన దేశంలో జరిగే వివాహల్లో వధువను పెళ్లి మండపానికి పల్లకిలో, గుర్రంపైన గానీ.. మరికొందరు పూలతో అలంకరించిన గంపలో తీసుకువస్తారు. కానీ ఘానా దేశంలో ఓ పెళ్లి ఇందుకు భిన్నంగా జరిగింది. వధువును శవపెటికలో పడుకో పెట్టి పెళ్లి మండపానికి తీసుకెళ్లారు. పెళ్లి వచ్చిన వారంతా అది చూసినా ఆశ్చర్యపోయ్యారు. పెళ్లి కూతురును పెళ్లి మండపానికి తీసుకొచ్చే ముందు శవపెట్టికపై నల్లని వస్త్రాన్ని కప్పికొని మండపానికి తీసుకుపోయారు. అది చూసిన బంధుమిత్రులందరూ అందులోంచి పెళ్లి కూతురు నవ్వుతూ లేవడాన్ని చూసి షాకయ్యారు. ఈ పెళ్లి ఎప్పుడు జరిగిందో తెలియదు.. కానీ, దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ గా అవుతున్నారు.
Bride arrives at wedding in coffin
Related Images:
[See image gallery at www.manatelangana.news]The post శవ పెటికలో ‘వధువు’.. షాక్ అయిన బంధువులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.