మెదక్ : మెదక్ జిల్లా సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. మృతులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట్కు చెందిన శ్రీగదా సందీప్ (28), సూర్యతేజ (28)గా గుర్తించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Two Young Men died in Road Accident at Medak
Comments
comments