వికారాబాద్ : పాము కాటుతో గాయత్రి (4) అనే బాలిక మృతి చెందింది. ఈ ఘటన కులకచర్ల మండలం లాల్సింగ్ తండాలో జరిగింది. నాలుగు రోజుల క్రితం గాయత్రిని పాము కాటేయడంతో మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది. దీంతో తండాలో విషాదం అలుముకుంది.
పాము కాటుతో బాలిక మృతి
వికారాబాద్ : పాము కాటుతో గాయత్రి (4) అనే బాలిక మృతి చెందింది. ఈ ఘటన కులకచర్ల మండలం లాల్సింగ్ తండాలో జరిగింది. నాలుగు రోజుల క్రితం గాయత్రిని పాము కాటేయడంతో మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది. దీంతో తండాలో విషాదం అలుముకుంది.